News

కృష్ణానది వరద ఉధృతి కారణంగా శ్రీశైలం డ్యాంకు 10 గేట్లు ఎత్తి నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 198.3623 టీఎంసీలకు చేరుకుంది.
భారతదేశ సరిహద్దులను కాపాడే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో పని చేయాలనుకుంటున్నవారికి ఇది ఒక గొప్ప అవకాశం. బీఎస్ఎఫ్ ట్రేడ్స్‌మెన్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దరఖాస్తు చేయడానికి మ ...
ల్లీలో ఉద్రిక్త ఘటన చోటు చేసుకుంది. జనసునవై కార్యక్రమం సందర్భంగా సీఎం రేఖా గుప్తాపై దాడి జరిగినట్లు బీజేపీ ఆరోపించింది. ఆమె ...
‘ఎమ్.ఎస్. ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరి’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది దిశా ...
అంగరంగ వైభవంగా జరిగిన 24వ సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్ కార్యక్రమం. సినీ పెద్దల మధ్య, సినీ ప్రేమికుల మధ్య ఎంతో ...
మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధానీ) 50 అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబరు 8-17 మధ్య హైదరాబాదులో వాక్-ఇన్ సెలెక్షన్ ఉంటుంది. డిప్లొమా, ఐటీఐ అర్హతలు అవసరం.
ఢిల్లీలోని పలు స్కూళ్లకు బాంబ్ బెదిరింపులు అందాయి. ప్రసాద్ నగర్ ప్రాంతంలోని ఆంధ్ర స్కూల్ బయట పోలీసులు మోహరించారు.
ముంబైలో వర్షాలు మరోసారి విరుచుకుపడ్డాయి. ఈస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో ట్రాఫిక్ ...
6. కొందరికి కాల్షియం ఆక్సలేట్ రాళ్లు ఎక్కువగా ఏర్పడతాయి, వీరికి టమాటా తీసుకోవడం తగ్గించమని డాక్టర్లు సలహా ఇస్తారు.
తుంగభద్ర, సుంకేసుల జలాశయాలు భారీ వర్షాల కారణంగా నిండాయి. మరమ్మతుల సమస్యలతో అధికారులు అప్రమత్తంగా నీటిని విడుదల చేస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నవాళ్లకు ఇదే మంచి ఛాన్స్. గత 12 రోజులుగా బంగారం ధర పతనం అవుతోంది. శ్రావణ మాసంలో పెళ్లిళ్లు, ...
ఈ జట్టుపై అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్‌ను పక్కన పెట్టడంపై క్రికెట్ విశ్లేషకులు తీవ్రంగా మండిపడుతున్నారు.